వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కావూరి సాంబశివరావుపై మంత్రి శ్రీధర్ బాబు మండిపాటు
తమకు పదవు కన్నా తెలంగాణనేయ ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కచ్చితంగా సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు మద్దతుగా ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితి ప్రకటించాలని కోరుతూ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Comments
Story first published: Monday, January 11, 2010, 15:34 [IST]