రెండోరోజుకు చేరిన జెఎసి రిలే నిరాహార దీక్షలు

తెలంగాణ రాజకీయ జేఏసీ మహబూబ్నగర్లో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు మంత్రి జూపల్లి కృష్ణరావు ఆదివారం సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, ప్రకియ ఆగిపోయిందని తెలిసిన మరుక్షణమే తాను రాజీనామా సమర్పిస్తానని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications