వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆరుగురు తెలుగువారికి పద్మా అవార్డులు
మొత్తం 130 మందికి అత్యుత్తమ పౌర పురస్కారాలు పద్మా అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఆరుగురికి పద్మ విభూషణ్, 43 మందికి పద్మ భూషణ్, 81 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. నోబెల్ బహుమతి విజేత వెంకట్రామన్ కు పద్మవిభూషణ్ ప్రకటించింది. ఇళయరాజా, ఎఆర్ రెహ్మాన్, అమీర్ ఖాన్ లకు పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. సెహ్వాగ్, సైఫ్ అలీఖాన్, రేఖలకు పద్మశ్రీ అవార్డులు లభించాయి.
Comments
Story first published: Tuesday, January 26, 2010, 9:20 [IST]