విభజన పైన రేపు నోరు విప్పుతా: లగడపాటి రాజగోపాల్

అందుకే గత రెండు వారాలుగా ఏమీ మాట్లాడటం లేదని తెలిపారు. సాధారణంగా దేశానికి జెండా ఉంటుందని, రాష్ట్రాలకు జెండా ఎక్కడా లేదని, అందుకే గణతంత్ర దినోత్సవం రోజున తెలంగాణ వాదులు తెలంగాణ జెండా ఎగురవేస్తామని అనడం బాధ కలిగించడంతో ప్రధానికి లేఖ రాశానని అన్నారు. 29న తెనాలిలో జరుగనున్న సమైక్యాంధ్ర బహిరంగసభకు రాజగోపాల్ వెళ్ళనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అన్ని పార్టీలకు చెందిన కమ్మ నాయకులే నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కోస్తాఆంధ్రలో ఎస్సీలు, వెనుకబడినకులాలవారు ఈ ఉద్యమంపై అంతగా ఆసక్తి చూపుతున్నట్టు కన్పించడం లేదు.












Click it and Unblock the Notifications