తెలంగాణపై చంద్రబాబు అత్యవసర సమావేశం

చంద్రబాబు నాయుడు మౌలికంగా సమైక్యవాది అన్న పేరుంది. సీమాంధ్రలో తెలుగుదేశం నాయకలు సమైక్య రాగాన్ని ఆలపిస్తున్నారు. తెలంగాణలో మాత్రం తెలుగుదేశం నాయకులంతా ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ కంటె తెలుగుదేశం నాయకులే ముందున్నారు.












Click it and Unblock the Notifications