వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బస్సు లోయలో పడి ముగ్గురు మృతి
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. చెక్ పోస్టు వద్ద వాహానాలు అతి తక్కువ వేగంతో నడుస్తాయని, కానీ ఈ బస్సు వేగంగా వచ్చిందని అంటున్నారు. వేగంగా వచ్చిన వాహనాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయారని, ప్రయాణికులంతా ఆ సమయంలో నిద్రమత్తులో ఉన్నారని అంటున్నారు.
Comments
Story first published: Thursday, February 4, 2010, 11:40 [IST]