ఆ భూమికే లగడపాటి జగడం: కోదండరామ్

బుధవారం మంచిర్యాల నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ వరకు జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన పొడవైన మానవహారం విజయవంతమైందని ఆయన చెప్పారు. జెఎసి ఆధ్వర్యంలో గురువారం రోడ్లపై వంటా వార్పూ, ఆటా పాటా నిర్వహిస్తున్నారు. కమిటీపై ఇప్పుడే ఏమీ మాట్లాడబోమని ఆయన చెప్పారు. ప్రభుత్వం వేసిన కమిటీ విషయంలో స్పష్టత రావాల్సి ఉందని ఆయన అన్నారు. కమిటీ విధివిధానాలు తెలిసిన తర్వాతనే ఏమైనా మాట్లాడుతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications