వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు నదిలో పడి 7 గురు మృతి, 40 మంది గల్లంతు

By Santaram
|
Google Oneindia TeluguNews

Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌: రాష్ట్రంలోని జలౌన్‌ జిల్లా మహారాజ్‌ పూర్‌ వద్ద ఓ పెళ్లి బస్సు అదుపు తప్పి నదిలో పడటంతో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 25మంది పైగా గల్లంతయ్యారు. బస్సులో సుమారు 50మంది పైగా ప్రయాణిస్తున్నారు. మీతి మీరిన వేగమే దీనికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. గల్లంతైన వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో నదిలో గాలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X