వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉస్మానియాలో ఉన్నది రాష్ట్ర పోలీసులే: ఖాన్

By Santaram
|
Google Oneindia TeluguNews

AK Khan
హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కేంద్ర పారామిలటరీ బలగాలను ఉపసంహరించుకున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ ఏకే ఖాన్‌ హెచ్‌ఆర్‌సీకి స్పష్టంచేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌ ఘటనకు సంబంధించిన కేసులో మానవహక్కుల కమిషన్‌ ఎదుట ఖాన్‌ హాజరు అయ్యారు. హైకోర్టు సూచన మేరకు ఓయూలో కేంద్ర బలగాలను ఉపసంహరించుకున్నామని కేవలం రాష్ట్ర పోలీసులే విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్నారని చెప్పారు.

ఇలా ఉండగా ఉస్మానియా ఘటనపై వారంలోగా నివేదిక ఇస్తామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభలో చెప్పారు. ఉస్మానియా సంఘటనపై హైకోర్టు సీరియస్ కావడం, డిజిపిని ఆక్షేపించడం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X