వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒఎంసిపై ప్రభుత్వానికి హైకోర్టు దెబ్బ
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి జీవోలు జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. సిఇసి నివేదికను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది.
Comments
Story first published: Friday, February 26, 2010, 15:27 [IST]