వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒఎంసిపై ప్రభుత్వానికి హైకోర్టు దెబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారంలో ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కార్యకలాపాలను, సరుకు రవాణాను ఆపేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును హైకోర్టు శుక్రవారం కొట్టేసింది.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి జీవోలు జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. సిఇసి నివేదికను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X