టిటిడి భవనం వద్ద అరెస్టులు: ఉద్రిక్తత

చర్చలు విఫలమైన నేపథ్యంలో భూనిర్వాసితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో పలువురు మహిళలున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమ సమస్య పరిష్కారానికి భూనిర్వాసితులు గత 21 రోజులుగా టిటిడి పరిపాలనా భవనం ఎదుట రిలే నిరాహార దీక్షలకు దిగారు. 48 గంటల ముట్టడికి పూనుకున్న భూనిర్వాసితులు పరిపాలనా భవనం ఎదుట బైఠాయించారు.












Click it and Unblock the Notifications