చిలీలో భారీ భూకంపం: 52 మంది మృతి

కాగా, చిలీ, పెరూ, ఈక్వెడార్ ల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భూకంప తీవ్రత సునామీ ప్రమాదాన్ని సూచిస్తోందని సునామీ వార్నింగ్ కేంద్రం తెలిపింది. చిలీలో 59.4 కిలోమీటర్ల లోతులో భారత కాలమాన ప్రకారం ఉదయం ఆరున్నర గంటలకు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications