శ్రీకృష్ణ కమిటీని బహిష్కరిస్తాం: వెంకయ్య

రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని ఆయన అన్నారు. ఇది వరకు వేసిన ప్రణబ్ ముఖర్జీ, రోశయ్య కమిటీలు ఏమీ చేయలేకపోయాయని ఆయన అన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ కూడా ఏమీ చేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications