సోనియా నాపై విశ్వాసం ఉంచారు: సిఎం

భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని ఆయన చెప్పారు. సర్ ఆర్థర్ కాటన్ సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు. సుప్రీంకోర్టును ఒప్పించైనా కొల్లేరు ప్రజలకు త్వరలో శాశ్వత పరిష్కారం కల్పిస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ హామీ ఇచ్చారు. మార్చి చివరకు పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications