వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
4న హైదరాబాదుకు శ్రీకృష్ణ కమిటీ
కమిటీ సభ్యులు రాజకీయ పార్టీలతో సుహృద్భావ సమావేశాలు జరుపుతారు. కమిటీ లక్ష్యాలను, పని విధానాలను రాజకీయ పార్టీల నాయకులకు వివరిస్తారు. కమిటీ సభ్యులు శనివారం ఢిల్లీలో ఈ విషయం చెప్పారు. కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ ఇది వరకే హైదరాబాదు వచ్చి కమిటీ సమావేశాలకు అనువైన భవంతి కోసం చూసి వెళ్లారు.
Comments
Story first published: Saturday, February 27, 2010, 13:17 [IST]