వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4న హైదరాబాదుకు శ్రీకృష్ణ కమిటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikrishna
న్యూఢిల్లీ: శ్రీకృష్ణ కమిటీ సభ్యులు మార్చి 4న హైదరాబాదు రానుంది. మార్చి 4,5 తేదీల్లో కమిటీ సభ్యులు రాష్ట్రంలో పర్యటిస్తారు. తిరిగి 5వ తేదీ సాయంత్రం వారు ఢిల్లీకి వెళ్తారు. ఈ పర్యనటలో వారు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమవుతారు. కమిటీపై అపోహలు, అనుమాలు తొలగించడానికి వారు ఈ పర్యటనలో పర్యటిస్తారు. కమిటీ విధివిధానాలపై, లక్ష్యాలపై వారు రాజకీయ పార్టీల నాయకులతో చర్చిస్తారు.

కమిటీ సభ్యులు రాజకీయ పార్టీలతో సుహృద్భావ సమావేశాలు జరుపుతారు. కమిటీ లక్ష్యాలను, పని విధానాలను రాజకీయ పార్టీల నాయకులకు వివరిస్తారు. కమిటీ సభ్యులు శనివారం ఢిల్లీలో ఈ విషయం చెప్పారు. కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ ఇది వరకే హైదరాబాదు వచ్చి కమిటీ సమావేశాలకు అనువైన భవంతి కోసం చూసి వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X