చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: ఒయు జెఎసి

చంద్రబాబే తెలంగాణ న్యాయవాదులపై కార్యకర్తలను దాడికి ఉసిగొల్పారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావు విమర్శించారు. ప్రజాస్వామ్యబద్దంగా తెలంగాణపై వైఖరి చెప్పాలని చంద్రబాబును అడినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తులు, గుండాలు దాడి చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలను ఆపడానికి కూడా ప్రయత్నించలేదని ఆయన అన్నారు. న్యాయవాదులపై దాడిని తెలంగాణ జెఎసి ఖండించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే అధికారం ప్రతి ఒక్కరికీ ఉందని జెఎసి అన్నది. జరిగిన సంఘటన మంచిది కాదని, జరగాల్సి ఉండింది కాదని తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. న్యాయవాదులకు ఆయన క్షమాపణ చెప్పారు.
ధరల పెంపునకు నిరసనగా తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తులు వారిపై దాడి చేశారు. సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు న్యాయవాదులపై దాడి చేశారని తెరాస నాయకుడు కెటి రామారావు అన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications