మైనంపల్లి రాజీనామా ఉపసంహరణ

మైనంపల్లి హనుమంతరావు ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలోని విఐపి రిజర్వ్ డ్ లాంజ్ లో తన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి అందజేశారు. తెలంగాణ సాధన కోసం తాను రాజీనామాను చేస్తున్నట్లు ప్రకటించి ఆ మేరకు రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసి తన స్థానంలో తెలంగాణ కోసం మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఒకర్ని నిలబెట్టి గెలిపించుకుంటానని చెప్పారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తాజా మాజీ శాసనసభ్యులు కూడా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తమ స్థానాలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే తెలంగాణకు చెందిన 39 మంది తెలుగుదేశం సభ్యులు రాజీనామా చేసి అదే విధంగా చేస్తామంటే తాము సిద్ధంగా ఉంటామని తెరాస నాయకులు ప్రకటించారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications