కాంగ్రెసుతో అసదుద్దీన్ తెగదెంపులు?

సమాజ్ వాదీ, ఆర్జెడీ, జెడి (యు) నేతలు ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ ల మాదిరిగానే ఆయన కోటాలో కోటా అడుగుతున్నారు. కోటాలో కోటా లేకపోవడం వల్ల దళిత, ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందనేది ఆయన వాదన. మహిళా బిల్లులో ముస్లిం మైనారిటీలకు కోటా ఉండాలని మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో కూడా డిమాండ్ చేశారు. ఈ స్థితిలో కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకునే ఆలోచనలో మజ్లీస్ ఉన్నట్లు సమాచారం.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications