వరంగల్ జైల్లో ఖైదీ ఆత్మహత్య

నర్సింహులు వరంగల్ జిల్లా చేర్యాల మండలం ఐనాపురం గ్రామవాసి. నిరుడు అక్టోబర్ లో జరిగి ఒక హత్య కేసులో అతను విచారణను ఎదుర్కుంటున్నాడు. ఈ కేసులో విచారణ తుది దశకు వచ్చింది. తనకు శిక్ష పడుతుందనే భయంతో నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అతనికి 23 ఏళ్ల వయస్సుంటుంది. అతని వ్యక్తిగత వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications