రోశయ్యతో మాట్లాడని వైయస్ జగన్

రోశయ్య, వైయస్ జగన్ ఇద్దరు కూడా 20 నిమిషాల పాటు గన్నవరం విమానాశ్రయంలో ఉన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిని పలకరించే ప్రయత్నం చేయలేదు. మంత్రులు పార్థసారథి, రామచంద్రారెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్ వైయస్ జగన్ తోనే ఉండిపోయారు. ముఖ్యమంత్రి రోశయ్య అక్కడి నుంచి గూడవల్లికి బయలుదేరారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వైయస్ జగన్ విమానంలో బెంగళూర్ బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications