ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి

మృతులలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. మృతులంతా ప్రకాశం జిల్లా చిన్నదోర్నాలకు చెందిన వారని తెలుస్తున్నది. సిమెంట్ లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈస్టర్ పండుగ సందర్భంగా మాచర్ల నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications