చిరు కాంగ్రెసులోకి వస్తారు: ఆదికేశవులు

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమయ్యే ప్రసక్తే లేదనిస వారు అభిమానంతో పిలిచినంత మాత్రాన తాము వెళ్లిపోతామని అనుకోవడం పొరపాటని స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. తమ వాళ్లు కష్టపడుతున్నారని, ప్రజల కోసం ఎంతో చేస్తున్నామని, అయితే, తమ పార్టీకి మార్కెటింగ్ చేసుకోవడం తెలియదని చిరంజీవి అన్నారు. చేసిన అభివృద్ధిపనులు చెప్పుకొని మార్కెటింగ్ చేసుకోవడంలో ఇకపై తామూ ముందుంటామన్నారు. సమైక్యవాదంపై కాంగ్రెసు, టీడీపీలకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు.
చంద్రబాబు ఆహ్వానిస్తే ధరలపై అన్ని పార్టీలతో కలిసి చేస్తున్న ఉద్యమంలో పాల్గొంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిత్తూరు జిల్లాలో నష్టపోయిన మామిడి రైతులకు ఎకరాకు రూ.20వేలు వంతున పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
More From
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications