చిరు కాంగ్రెసులోకి వస్తారు: ఆదికేశవులు

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమయ్యే ప్రసక్తే లేదనిస వారు అభిమానంతో పిలిచినంత మాత్రాన తాము వెళ్లిపోతామని అనుకోవడం పొరపాటని స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. తమ వాళ్లు కష్టపడుతున్నారని, ప్రజల కోసం ఎంతో చేస్తున్నామని, అయితే, తమ పార్టీకి మార్కెటింగ్ చేసుకోవడం తెలియదని చిరంజీవి అన్నారు. చేసిన అభివృద్ధిపనులు చెప్పుకొని మార్కెటింగ్ చేసుకోవడంలో ఇకపై తామూ ముందుంటామన్నారు. సమైక్యవాదంపై కాంగ్రెసు, టీడీపీలకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు.
చంద్రబాబు ఆహ్వానిస్తే ధరలపై అన్ని పార్టీలతో కలిసి చేస్తున్న ఉద్యమంలో పాల్గొంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిత్తూరు జిల్లాలో నష్టపోయిన మామిడి రైతులకు ఎకరాకు రూ.20వేలు వంతున పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications