భారీ భూకంపం: 400 మంది మృతి

కూలిన ఇళ్లలోంచి ప్రజలు బయటకు పరుగులు తీసినట్లు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ వీధుల్లోకి వచ్చారు. ఇళ్ల ముందు నిలబడి తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం దేవులాడుతున్నారు. పాఠశాల భవనాలు కూలిపోలేదని, పిల్లలను వాటిలోంచి ఖాళీ చేయిస్తున్నారని సమాచారం. విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications