ఆర్మీ నియామకాల స్కామ్ లో అరెస్టు

కొండల్ రెడ్డి మాజీ సైనికోద్యోగి. కడప జిల్లాకు చెందినవాడు. కొండల్ రెడ్డితో పాటు మరో ముగ్గురు స్థానికేతరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నివాస పత్రాలను కొండల్ రెడ్డి సృష్టించి అభ్యర్థులను రంగంలోకి దింపినట్లు ఆరోపణలున్నాయి. అతని నుంచి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ నియామకాల ర్యాలీలో పాల్గొనేందుకు స్థానికులతో పాటు స్థానికేతరులు పెద్ద యెత్తున వచ్చారు. స్థానికులకు, స్థానికేతరులకు మధ్య ఘర్షణ జరగడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డిలకు చెందిన నివాస పత్రాలను సృష్టించి వారు ఉద్యోగాల కోసం వచ్చినట్లు తేలింది.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications