తప్పంతా తీగల కృష్ణారెడ్డిదే: నన్నపనేని
ఆమె సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడానికి ఎల్లుండి యనమల రామకృష్ణుడు, గరికిపాటి రామ్మోహన్ రావులను కలుస్తానని ఆమె చెప్పారు. ఈ ద్విసభ్య కమిటీ ఎదుట హాజరవుతానని ఆమె చెప్పారు. పార్టీలో పనిచేసేవారికి పదవులు దక్కడం లేదని ఆమె గుంటూరులో ఇటీవల విమర్శలు చేశారు.
నన్నపనేని రాజకుమారి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తీగల కృష్ణా రెడ్డి హైదరాబాద్ nannapaneni rajakumari telugudesam chandrababu naidu teegala krishna reddy hyderabad
Story first published: Monday, April 19, 2010, 15:48 [IST]