వైయస్ మార్గం శిరోధార్యం: సిఎం
తనకు తొలుత ఆటంకాలు ఎదురయ్యాయని, మనో ధైర్యం వల్ల, ప్రజల సహకారం వల్ల ఆ ఆటంకాలు వాటంతటవే తొలగిపోయాయని ఆయన అన్నారు. ఆటంకాలన్నీ తొలగిపోయి ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు కలగడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. ఆరోగ్య శ్రీ వంటి పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ తెలిపారు.
Comments
రోశయ్య వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజాపథం ప్రకాశం జిల్లా ఒంగోలు rosaiah ys rajasekhar reddy prajapatham prakasam district ongole
Story first published: Monday, April 19, 2010, 11:33 [IST]