'జగన్' నాథ చక్రాల కింద నలిగిపోతారు: సబ్బం

వైయస్ జగన్మోహన్ రెడ్డిపై, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రజలకు ఎంతగా ప్రేమాభిమానాలున్నాయో ఓదార్పు యాత్ర స్పందన తెలియజేస్తోందని ఆయన అన్నారు. ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకోవడం పల్ల ఎంతో పరిపక్వత సాధించారని ఆయన అన్నారు. ప్రజాభిమానంతో జగన్ ఎవరెస్టు శిఖరమంత ఎదిగారని ఆయన కొనియాడారు. ఓదార్పు యాత్రకు వచ్చిన ప్రజలను చూసి ప్రతిపక్షాలు మాట్లాడడం మానేశాయని ఆయన అన్నారు. ఇకపై కూడా మాట్లాడకుండా ఉంటే మంచిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications