విస్తరణ మాట ఊరించడానికేనా?

పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన మంత్రులు తమ పదవులను కోల్పోతే మిన్నకుండే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. దీనివల్ల పరిస్థితి మళ్లీ మొదటికి రావచ్చునని పార్టీ అధిష్టానం అనుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే ఇన్నాళ్లు పడిన శ్రమ వృధా అవుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందువల్ల మంత్రివర్గ విస్తరణ అంత సులభమైన పని కాదని తెలిసిపోతూ ఉంది. తాజాగా, మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రోశయ్య చీరాలలో అన్నారు. మంత్రివర్గ విస్తరణ ఊసే లేనప్పుడు ఆయన ఎందుకీ మాటలన్నట్లు అనేది ప్రశ్న.
మంత్రి పదవులు ఆశిస్తున్నవారిని, మంత్రి పదవులు పోకుండా కాపాడునుకునేవారిని తన చుట్టూ ఉంచుకోవడానికి ఆయన పదే పదే మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా ప్రజాపథం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆయన వ్యూహంలో ఒక భాగమని చెబుతున్నారు. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లోనూ శాసనసభ్యులు పార్టీ అభ్యర్థుల విజయానికి కష్టపడి పనేచేసేలా చూడడం కూడా ఆయన వ్యూహంలో మరో భాగమని అంటున్నారు. నిజానికి, మంత్రి వర్గ విస్తరణ ఊసు ఇప్పట్లో వచ్చేది కాదనేది మాత్రం కొంత మంది గట్టిగానే చెబుతున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications