ట్రిపుల్ ఐటి సీట్లపై రోశయ్యపై జగన్ గుర్రు

క్రమంగా ట్రిపుల్ ఐటి సంస్థలను మూసేసి ఇంజినీరింగ్ కళాశాలలుగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇడుపులపాయ, బాసర, నూజివీడులలో ప్రస్తుతం ఉన్న ట్రిపుల్ ఐటి భవనాలు ఇంజనీరింగ్ కళాశాలలకు సరిపోతాయని అఖిలభారత సాంకేతిక విద్యామండలి నుంచి అనుమతి పొంది ఈ మూడు ఐఐఐటిలను ఇంజనీరింగ్ కళాశాలలుగా మార్చే విషయంపై ప్రభుత్వం ప్రాథమికంగా చర్చలను ప్రారంభించినట్టు తెలిసింది. ఈ మూడు సంస్థలను ఇంజనీరింగ్ కళాశాలలుగా మార్చి బాసరలోని ఐఐఐటిని నిజామాబాద్లోని తెలంగాణా విశ్వవిద్యాలయం పరిధిలోకి, ఇడుపులపాయలోని కేంద్రాన్ని యోగివేమన పరిధిలోకి, నూజివీడులోని ఐఐఐటిని కృష్ణా యూనివర్సిటీకి అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాలలను మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications