ఎమ్మెల్యేలకు ఇక 4 గురు గన్ మన్లు

జిల్లాలో భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), ముదునూరి ప్రసాదరాజు మాత్రమే నలుగురు గన్ మెన్ లను తీసుకునేందుకు అంగీకరించారు. మిగిలిన ఎమ్మెల్యేలు తమకు ఇద్దరు గన్ మెన్ లు చాలునని, నలుగురు అవసరం లేదని తేల్చిచెప్పినట్టు సమాచారం. గన్ మెన్ లకు సౌకర్యాలు, వారికి వాహనం, తదితర ఏర్పాట్లు సమకూర్చేందుకు భారం అనుకునే ఎమ్మెల్యేలు ప్రభుత్వం తీసుకున్న భద్రత పెంపు నిర్ణయాన్ని అంగీకరించలేకపోతున్నారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలకు అదనంగా కేటాయించిన గన్మెన్లు జిల్లా కేంద్రానికి వెనుతిరిగి వచ్చేస్తున్నట్టు తెలిసింది.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications