వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్ పై ఇసికి లగడపాటి ఫిర్యాదు
దేశ సమైక్యతకు, సౌభ్రాతృత్వానికి భంగం వాటిల్లేలా కెసిఆర్ ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండడం వల్ల శాంతికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్ వెంట మరో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కూడా ఉన్నారు. కెసిఆర్ పై ఇదివరకు ఒకసారి లగడపాటి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తెరాసను ఉగ్రవాద సంస్థగా అభివర్ణించారు.
Comments
లగడపాటి రాజగోపాల్ కాంగ్రెసు కె చంద్రశేఖర రావు తెలంగాణ న్యూఢిల్లీ lagadapati rajagopal congress k chandrashekhar rao telangana new delhi
Story first published: Thursday, April 29, 2010, 11:48 [IST]