హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అణు విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: భవిష్యత్తు అవసరాల కోసం అణు విద్యుత్తు ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. ఎంటిఎఆర్ తయారు చేసిన ఫ్యూయలింగ్ మిషన్ ను ఆయన గురువారం ఆటమిక్ రిసెర్చ్ సెంటర్ కు అందజేశారు. విద్యుత్తు కొరత నివారణకు అణు విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ఆయన ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో చెప్పారు.

అణు విద్యుత్తు ప్రాజెక్టులకు రాష్ట్రంలో ఉన్న నిలువల సద్వినియోగానికి ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన చెప్పారు. అణు విద్యుత్తుకు సంబంధించిన పరికరాలను ఉత్పత్తి చేసే సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X