కాంగ్రెసులో చేరనున్న ఖుష్బూ

ఇప్పుడు ఖుష్బూ కాంగ్రెసులో చేరాలనే నిర్ణయానికి వచ్చారనే వార్త తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఖుష్బూను ఓ తమిళపత్రిక ఫోనులో రాజకీయ అరంగేట్రం గురించి ప్రస్తావించింది. తాను కాంగ్రెసు అభిమానిని అని, అందులో అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని చెప్పారు. కాంగ్రెసు నేత మిమ్మల్ని పార్టీలో చేరాలని ఆహ్వానిస్తే అనే ప్రశ్నకు, ఇప్పుడే సమాధానం చెప్పలేనన్నారు. ఖుష్బూ కాంగ్రెసులోకి వస్తానంటే ఆహ్వానిస్తామని తమిళనాడు కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు తంగబాలు చెప్పారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications