అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి

పునీతా రెడ్డి అనే 22 ఏళ్ల యువతి కారు నడుపుతోందని, కారు అదుపు తప్పి మరో వాహనాన్ని ఢీకొనడంతో ప్రణీతా దేవి ఎగిరి కింద పడిందని. దీంతో ప్రణీత అక్కడికక్కడే మరణించింది. గాయపడిన వారికి ఏ విధమైన ప్రాణహానీ లేదు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో వారు డిశ్చార్జీ అవుతారు.
2009లో హైదరాబాదులో బిటెక్ పూర్తి చేసిన ప్రణీత ఓహ్యోలోని రైట్ స్టేట్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ చదువుతోంది. ఆమెకు ఓ సోదరి ఉంది. వెంకట్ కొండూరి, హారిక వంగేటి, పవన్ కుమార్ రాఘవజ్జల, పుణీతా రెడ్డి అమరెల్ల, మద్దాలి సంతోష్ గాయపడ్డారు. మంగళవారం ప్రణీత మృతదేహం హైదరాబాదుకు చేరుకుంటుంది.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications