అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి

పునీతా రెడ్డి అనే 22 ఏళ్ల యువతి కారు నడుపుతోందని, కారు అదుపు తప్పి మరో వాహనాన్ని ఢీకొనడంతో ప్రణీతా దేవి ఎగిరి కింద పడిందని. దీంతో ప్రణీత అక్కడికక్కడే మరణించింది. గాయపడిన వారికి ఏ విధమైన ప్రాణహానీ లేదు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో వారు డిశ్చార్జీ అవుతారు.
2009లో హైదరాబాదులో బిటెక్ పూర్తి చేసిన ప్రణీత ఓహ్యోలోని రైట్ స్టేట్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ చదువుతోంది. ఆమెకు ఓ సోదరి ఉంది. వెంకట్ కొండూరి, హారిక వంగేటి, పవన్ కుమార్ రాఘవజ్జల, పుణీతా రెడ్డి అమరెల్ల, మద్దాలి సంతోష్ గాయపడ్డారు. మంగళవారం ప్రణీత మృతదేహం హైదరాబాదుకు చేరుకుంటుంది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications