విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ కు పోటీగా సిద్ధిపేటలో సభ: లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ: మెదక్ జిల్లా సిద్ధిపేటలో తాను ఈ నెల 29వ తేదీన సభ పెడతానని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కోట సిద్ధిపేటలో తాను సమైక్యవాణి వినిపిస్తానని ఆయన అంటున్నారు. కెసిఆర్ ఈ నెల 29వ తేదీన విజయవాడలో జరిగే జై ఆంధ్ర మహాసభకు హాజరవుతానని చెప్పగానే లగడపాటి రాజగోపాల్ ఆ సవాల్ చేశారు.

రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు ఉండాలని చెప్పడం వల్లనే తాను ఏమీ మాట్లాడడం లేదని లగడపాటి రాజగోపాల్ అన్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి లగడపాటి రాజగోపాల్ కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తన నియోజకవర్గం విజయవాడనే కెసిఆర్ ఆంధ్ర పర్యటనకు ఎంచుకోవడం లగడపాటికి ఆగ్రహం తెప్పిస్తున్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X