కెసిఆర్ కు పోటీగా సిద్ధిపేటలో సభ: లగడపాటి

రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు ఉండాలని చెప్పడం వల్లనే తాను ఏమీ మాట్లాడడం లేదని లగడపాటి రాజగోపాల్ అన్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి లగడపాటి రాజగోపాల్ కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తన నియోజకవర్గం విజయవాడనే కెసిఆర్ ఆంధ్ర పర్యటనకు ఎంచుకోవడం లగడపాటికి ఆగ్రహం తెప్పిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications