కాంగ్రెసుది ఆత్మవంచన యాత్ర: కెటిఆర్

జై ఆంధ్ర మహాసభకు తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వెళ్లకూడదని తెలంగాణ జెఎసి అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చునని, పర్యటనలు చేయవచ్చునని ఆయన అన్నారు. కాగా, కెసిఆర్ విజయవాడ యాత్రపై తమను ఎవరూ సంప్రదించలేదని జెఎసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కెసిఆర్ విజయవాడ వెళ్లడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications