విమాన ప్రమాదంపై విచారణ: ప్రఫుల్

మంగళూరు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు కర్ణాటక హోంశాఖమంత్రి ఆచార్య ప్రకటించారు. విమానప్రమాదంలో ప్రాణాలతో ఉన్న చిన్నారితో సహా మొత్తం ఏడుగురిని ఆసుపత్రిలో చేర్పించినట్టు ఆయన తెలిపారు. విమానప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమకనుమల్లో ఉన్న మంగళూరు విమానాశ్రయం చుట్టుపక్కల కొండలు ఉన్నాయి. దీంతో ఇక్కడినుంచి విమానాల్ని టేకాఫ్ చేయడం ల్యాండింగ్ చేయడం క్లిష్టంగా ఉంటుందని అంటున్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications