మృతుల్లో ఎక్కువ మంది మలయాళీలు

మంగుళూరులో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 173 మంది ప్రయాణీకులు ఉండగా 9మంది వరకు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది ముందు మంటలను అదుపుచేశారు. ఆ తర్వాత 90 మృతదేహాలను బయటకు తీశారు.
మంగుళూరులో జరిగిన విమానప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. మృతి చెందిన ఒక్కొక్కరి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల ఎక్స్గ్రేషియానుఅందజేస్తామని ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటించారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications