అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి
రామచంద్రమూర్తి వారం కిందట కొత్త కారు కొన్నాడు. తల్లిదండ్రులు సత్యసూర్యనారాయణ, వసంత లక్ష్మి, సోదరి సాయికిరణ్లతోపాటు భారత కాలమానం ప్రకారం ఈ నెల 15న ఉదయం డల్లాస్ నుంచి ఆ కారులో విహారయాత్రకు బయల్దేరాడు. మార్గ మధ్యంలో మలుపు వద్ద వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో రామచంద్రమూర్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 16వ తేదీ సాయంత్రం చనిపోయాడు.
Comments
Story first published: Saturday, May 22, 2010, 11:59 [IST]