నేటి నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు

వాతావరణం అనుకూలించకపోతే ప్రస్తుతం నిత్య కల్యాణం నిర్వహిస్తున్న మండపంలోనే కల్యాణం నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే జరిగితే స్వామివారి కల్యాణం లోపల జరగడం 30 ఏళ్లలో ఇదే ప్రథమం అవుతుంది. సోమవారానికల్లా పరిస్థితి అనుకూలించి కల్యాణం ఆరుబయటే జరుతుతుందన్న అభిప్రాయాన్ని పండితులు, ఆలయ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాగా దివ్య కల్యాణోత్సవాల నేపథ్యంలో సత్యదేవుని నిత్య కల్యాణం ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉండదని పండితులు తెలిపారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications