తిరుమల కాటేజిలో కడప రెడ్డి హత్య
మృతుని గ్రామానికే చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తి పేరుతో కాటేజీ బుక్ చేశారని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో ఆత్మహత్యలు మామూలే అయినా హత్యా సంఘటనలు జరగడం చాలా అరుదు.
Comments
Story first published: Sunday, May 23, 2010, 16:56 [IST]