గెలిచి వచ్చి అసెంబ్లీలో అగ్గి రాజేస్తాం: కె. చంద్రశేఖర రావు

ఉప ఎన్నికల తర్వాత జెఎసి నాయకులతో కలిసి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తామని ఆయన చెప్పారు. జెఎసి జెండాను ప్రతి గ్రామంలో ఎగురేస్తామని ఆయన చెప్పారు. విద్యార్థుల ప్రజా చైతన్య యాత్రలకు విశేష స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్ దక్కకుండా పనిచేయాలని విద్యార్థులు కోరకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాజీనామా చేసిన నాయకులను ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజల ఆకాంక్ష కేంద్రానికి, శ్రీకృష్ణ కమిటీకి తెలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం భయాందోళనలకు గురి చేస్తోందని ఆయన అన్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications