కోస్తా జిల్లాలో స్వల్ప భూకంపం: భయం గుప్పిట్లో జనం

చెన్నైలోనూ, తమిళనాడులోని పలుప్రాంతాల్లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నెల్లూరులో ఎత్త్తెన భవనాలు అటూఇటూ వూగడంతో ప్రజలు భయకంపితులయ్యారు. విజయవాడలోని సింగ్నగర్, మొగల్రాజపురం ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఇదిలా ఉండగా అండమాన్ నికోబార్ దీవుల్లో 7.2 తీవ్రతతో భారీభూకంపం సంభవించింది. కడపటి వార్తలందేసరికి నష్టం వివరాలు తెలియరాలేదు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications