పొన్నాల లక్ష్మయ్య మెడకు పోలవరం ప్రాజెక్టు ఉచ్చు

తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. సొంత పార్టీ వారే ఈ విధమైన ఆరోపణలు చేయడం సరైంది కాదని పొన్నాల రోశయ్యతో అన్నట్లు సమాచారం. ఆరోపణలు చేస్తున్న నేతలను కట్టడి చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. కాగా, రాష్ట్ర మంత్రులు జె. గీతారెడ్డి, డికె అరుణ, శ్రీధర్ బాబు పొన్నాలకు అండగా నిలిచారు. పొన్నాలపై కాంగ్రెసు సీనియర్లు ఆరోపణలు చేయడాన్ని వారు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. ఏదైనా ఉంటే పార్టీ వేదికలపై మాట్లాడాలని, పార్టీ అధిష్టానం దృష్టికి గానీ ముఖ్యమంత్రి దృష్టికి గానీ తేవాలని, ఈ విధమైన బహిరంగ విమర్శలు సరి కాదని వారన్నారు. పోలవరంపై రభస సరి కాదని మరో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి చోటు చేసుకుందని వస్తున్న ఆరోపణలను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. డిజైన్ మార్చాలనే డిమాండ్ ను కూడా ఆయన వ్యతిరేకించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications