కేరళతో పోలిస్తే మనం వెనకబడే ఉన్నాం: రోశయ్య
హైదరాబాద్ నగరానికి చెందిన 50 మంది బాలలకు ఆయన అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గుల్జార్ నటరాజన్, రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి మస్తానయ్య, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments
Story first published: Monday, June 14, 2010, 12:11 [IST]