ఓదార్పు యాత్రకు వైయస్ జగన్ ఏర్పాట్లు

శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రకు సిద్ధం కావాలని జగన్ జిల్లా మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలు శిమ్మ ఉషారాణికి ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా మీడియాకు తెలిపింది. తాను వచ్చే నెల 8వ తేదీన చేపట్టే ఓదార్పు యాత్రకు సహకరించాలని ఆయన ఆమె కోరారు. జిల్లాకు చెందిన సమస్యలను తనకు వివరించేందుకు ఈ నెల 24వ తేదీన తనను కలవాలని కూడా ఆయన ఆమెకు సూచించారు.












Click it and Unblock the Notifications