పొన్నాల లక్ష్మయ్య ఎపిసోడ్ లో చిరంజీవి ఫ్యాక్టర్

కాగా, జలయజ్ఞం విషయంలో అధికార పార్టీ నాయకులే ఆరోపణలు చేస్తుండడంతో పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సీమాంధ్ర నాయకులు మద్దతు, మంత్రుల మద్దతు ఆయనకు లభిస్తున్నప్పటికీ వస్తున్న ఆరోపణల తీవ్రతను తగ్గించే పరిస్థితి లేదు. జలయజ్ఞంలో అవినీతి జరిగిందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని పాల్వాయి గోవర్దన్ రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పొన్నాల తాను చెప్పినట్లుగా సమావేశం ఏర్పాటు చేస్తే ఆధారాలను ముందు పెడతానని ఆయన చెప్పారు. ఇటు అధికార పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తుండడంతో తెలుగుదేశం, ఇతర ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వంపై దాడి చేయడానికి పదునైన ఆయుధం లభించినట్లయింది. జలయజ్ఞంలో అవినీతి చోటు చేసుకుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు పొన్నాలపై, రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ దాడిని ఉధృతం చేసింది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications