ఓదార్పుకు జగన్ సోనియా అనుమతి పొందాలి: శైలజానాథ్

ఒకప్పుడు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని పొగిడినవారే ఇప్పుడు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామిపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై అక్కసుతో వెంకటస్వామి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వెంకటస్వామి వయస్సుకు తగినట్లు మాట్లాడితే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తే కాంగ్రెసును విమర్శించినట్లేనని, ఈ విషయాన్ని సోనియా దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో ఉప ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా పార్టీ పోటీ చేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications