ఓదార్పు యాత్ర ఉండవచ్చునంటున్న వైయస్ జగన్ క్యాంప్

జగన్ పట్ల సోనియా సానుకూలంగానే ఉన్నారని మంగళవారం జరిగిన భేటీతో మరోసారి రుజువైందని అంబటి రాంబాబు అన్నారు. జగన్ పై చేస్తున్న దుష్ప్రచారానికి భేటీతో తెర పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. జూలై 8వ తేదీ నుంచి తలపెట్టిన వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునని ఆయన అన్నారు. సీమాంధ్రలో జగన్ యాత్రకు అనుమతి ఇవ్వాలని చాలా మందే అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications