'ఓదార్పు' లో వైయస్ జగన్ సెంటిమెంట్ కు కళ్ళనీళ్ళు పెడుతున్న జనం
మీ గుండెల్లో నాన్న ఉన్నాడు కాబట్టే మీరు ఆదరణ ఆప్యాయతలు చూపిస్తున్నారు.' అంటూ జగన్ ప్రసంగించారు. ఆయన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరికి జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
వైయస్ జగన్ ఓదార్పు యాత్ర సోనియా గాంధీ రోశయ్య కాంగ్రెసు శ్రీకాకుళం ys jagan odarpu yatra sonia gandhi rosaiah congress srikakulam
Story first published: Friday, July 9, 2010, 15:53 [IST]